హత్య కేసులో యావజ్జీవ శిక్ష
By Gopichand 1572చూసినవారుఇద్దరిని హత్య చేసిన కేసులో శ్రీనివాస్కు యావజ్జీవ శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత మంగళవారం తీర్పునిచ్చారు. వివరాలిలా.. వేల్పూర్కి చెందిన అనిల్కి ఆర్మూర్(M)మామిడిపల్లి వాసి శ్రీనివాస్ పరిచయమయ్యాడు. ఈక్రమంలో అనిల్ దగ్గర శ్రీనివాస్ రూ.500 అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వలేదు. 2021 NOVలో ఇద్దరికి గొడవ జరగగా శ్రీనివాస్ అనిల్, తన తల్లి రాజుబాయిని గొడ్డలితో నరికి పారిపోయాడు.