గుర్తు తెలియని వ్యక్తికి తీవ్రగాయాలు ఆసుపత్రికి తరలింపు

76చూసినవారు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి ఆలయం సమీపంలో గురువారం ఓ గుర్తు తెలియని వ్యక్తి తీవ్రగాయాలతో రక్తం మడుగులో పడి ఉండటం చూసి, ఆ ప్రాంత వాసులు 108, 100కు డయల్ చేశారు. దీంతో పోలీసులు 108 అంబులెన్స్ చేరుకొని అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఛాతిపై శ్రీనివాస్ గౌడ్ అనే పచ్చ బొట్టును పోలీసులు గుర్తించి సంఘటనపై విచారణ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్