దోమకొండలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

69చూసినవారు
దోమకొండలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన సదస్సు
దోమకొండ లోని PKTP టెలిఫోన్ బీడీ కంపెనీలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా హెచ్ ఐ వి ఏ విధంగా వ్యాపిస్తుంది ఏ విధంగా అరికట్టాలి అన్న విషయాలను వివరించడం జరిగింది. హెచ్ఐవి సోకిన వారికి ఎలాంటి మందుల వాడకం గురించి మరియు అవి ఎక్కడ లభ్యమవుతాయని తెలియజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్