సంగోజీపేటలో కూరగాయల సాగుపై అవగాహన

80చూసినవారు
సంగోజీపేటలో కూరగాయల సాగుపై అవగాహన
సంగోజీపేట్ గ్రామంలో పద్మపాని సంస్థ ఆధ్వర్యంలో కూరగాయల సాగు పై అవగాహన సదస్సు నిర్వహించారు. కూరగాయలు సాగు చేస్తున్న రైతులను ఉద్దేశించి నాణ్యమైన విత్తన రకాలు, మొలక దశలో తీసుకునే జాగ్రత్తల గూర్చి, సాగులో వస్తున్న పురుగు, పేను దోమ నివారణ చర్యల గూర్చి, యాజమాన్య పద్ధతుల గూర్చిఅవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్