లక్ష మెజార్టీతో బీబీ పాటిల్ విజయం ఖాయం

540చూసినవారు
లక్ష మెజారిటీతో జహీరాబాద్ లో కమలం వికసిస్తుందని కామారెడ్డి బీజేపీ ఎమ్యెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన
జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 215 పోలింగ్ బూతులో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు బీజేపీతోనే ఉన్నారని, మోడీ, బిబి. పాటిల్ లకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్