ఎల్లారెడ్డిలో డెంగ్యూ వ్యాధి సోకి హైద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన 11 ఏళ్ల బాలుడు ప్యాలాల మణిదీప్ కుటుంబాన్ని బుధవారం జిల్లా డిప్యూటి డిఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ శోభా రాణి, మత్తమాల పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ శరత్ కుమార్ తో కలిసి పరామర్శించారు. బాలుని తండ్రి ప్యాలాల కృష్ణతో పూర్తి వివరాలను తెలుసుకున్నారు. నివేదికనుపై అధికారులకు పంపవలసిందిగా ఆదేశించారు.