కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గండివేట్ గ్రామంలో పోచమ్మ గురువారం జాతర ఉన్నందున గాంధారి మండలం నమోదవుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వచ్చే భక్తులకు ఇబ్బంది కావద్దని భావించి ఈ రోజు నుండి జాతర ముగిసే వరకు తాత్కాలిక చలివేంద్రం ఏర్పాటు చేశారు. దీనికి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ యువకులు కలిసి ఏర్పాటుచేశారు.