అంత్యక్రియలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సురేందర్

562చూసినవారు
అంత్యక్రియలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సురేందర్
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు లింగారెడ్డి పేట్ కౌన్సిలర్ భుంగారి రాము తండ్రి వెంకటేశం గురువారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అంత్యక్రియలకు హాజరై అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి, కౌన్సిలర్ రాముకు ధైర్యం చెప్పారు. అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యేతో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ

సంబంధిత పోస్ట్