ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్లపేట గ్రామ. ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 11న సాయంత్రం 3. 30 గంటలకు ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు వెల్ బట్టలు, బుక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుర్మ సాయిబాబా తెలిపారు.