జాతీయ రహదారి నిర్మాణంతో నెల రాలుతున్న వటవృక్షాలు

67చూసినవారు
హైదరాబాద్-మెదక్-బోధన్(హెచ్ ఎమ్ బి)జాతీయ రహదారి నిర్మాణంతో వందల ఏళ్ల నుండి రోడ్డు పక్కన పెరిగిన వటవృక్షాలు నెలరాలుతున్నాయి. హైదరాబాద్ నుండి మెదక్ వరకు పనులు పూర్తికాగా ఇటీవలే మెదక్ నుండి ఎల్లారెడ్డి మీదుగా బోధన్ వరకు పనులు జరుగుతున్నాయి. పనుల్లో అడ్డువున్న భారీ వటవృక్షాలను నరికేస్తున్నారు. దీంతో హెచ్ఎంబీ రహదారిలో ఎల్లారెడ్డి నుండి నాగిరెడ్డిపేట్ రహదారిలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది.

సంబంధిత పోస్ట్