కాంగ్రెస్ ప్రముఖులను కలుసుకున్న జహీరాబాద్ ఎంపీ

73చూసినవారు
కాంగ్రెస్ ప్రముఖులను కలుసుకున్న జహీరాబాద్ ఎంపీ
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని, టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ ను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీగా ఘనవిజయం సాధించిన సురేష్ కుమార్ షెట్కర్ ను ఈ ఈ సందర్భంగా వారు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్