కొండగట్టు అంజన్నకు కట్టిన ముడుపు విప్పిన బండి

74చూసినవారు
కొండగట్టు అంజన్నకు కట్టిన ముడుపు విప్పిన బండి
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా. ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కులను చెల్లించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు తాను కట్టిన ముడుపును విప్పి మొక్కు చెల్లించుకున్నారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆయన వెంట పలువురు బిజెపి నాయకులు తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్