ముదిరాజ్ యువసేన యూత్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

1070చూసినవారు
ముదిరాజ్ యువసేన యూత్ నూతన  కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో శనివారం ముదిరాజ్ యువసేన యూత్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దొంతర వేణి రవి ఉపాధ్యక్షులుగా పండుగ ప్రశాంత్ ప్రధాన కార్యదర్శిగా నూనె మహేష్ సహాయ కార్యదర్శిగా పండుగ నరసయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు దొంతర వేణి రవి మాట్లాడుతూ.. ముదిరాజ్ యువసేన యూత్ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్