బోయినపల్లి మండలం వెంకట్ రావు పల్లీ సబ్ స్టేషన్ లో మెంటేనన్స్ ఉన్నందున వారి పరిధిలో గల గ్రామాలకు అనగా వెంకటరావుపల్లీ మల్లాపూర్, మానువాడ, నర్సింగాపూర్, కొత్త పేట, కొదురుపాక, వర్ధవెల్లి, నీలోజి పల్లి, జగ్గారావుపల్లీ లో శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం జరుగుతుంది. వినియోగ దారులు సహకరించగలరు. బోయినపల్లి ఏఈ ప్రశాంత్ కోరారు.