పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం

560చూసినవారు
పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం
బోయినపల్లి మండలం వెంకట్ రావు పల్లీ సబ్ స్టేషన్  లో మెంటేనన్స్ ఉన్నందున వారి పరిధిలో గల గ్రామాలకు అనగా వెంకటరావుపల్లీ మల్లాపూర్, మానువాడ, నర్సింగాపూర్, కొత్త పేట, కొదురుపాక, వర్ధవెల్లి, నీలోజి పల్లి, జగ్గారావుపల్లీ లో శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యహ్నం 12 గంటల వరకు  విద్యుత్ సరఫరాలో  అంతరాయం జరుగుతుంది. వినియోగ దారులు సహకరించగలరు. బోయినపల్లి ఏఈ ప్రశాంత్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్