వైద్యుడికి రూ.2 లక్షల జరిమానా

6223చూసినవారు
వైద్యుడికి రూ.2 లక్షల జరిమానా
కొడిమ్యాలలో ఓ వైద్యుడికి కోర్టు రూ.2 లక్షల జరిమానా విధించింది. గ్రామానికి చెందిన సుగుణ 2012లో ఓ ఆసుపత్రిలో ఎడమ కాలికి శస్త్ర చికిత్స చేయించుకుంది. అయితే నొప్పి నయం కాకపోవడంతో మరో ఆసుపత్రిలో 2013లో మళ్లీ శస్త్ర చికిత్స చేయించుకుంది. గత ఆసుపత్రిలో వైద్యం సరిగ్గా చేయలేదని వైద్యుడిపై సుగుణ వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. దీంతో వైద్యుడు పంకజ్ కుమార్ రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్