ధర్మపురి క్షేత్రంలో భక్తుల తాకిడి

63చూసినవారు
జగిత్యాల జిల్లా ధర్మపురిలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం భక్తుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి నరసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్