క్యాంటీన్ నిర్వహణకు అనుమతి పత్రం అందజేత

70చూసినవారు
క్యాంటీన్ నిర్వహణకు అనుమతి పత్రం అందజేత
ధర్మారం మండలంలోని పంచాయతీరాజ్ అతిథి గృహ ఆవరణలో నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయాలలో రెండింటికి మహిళ శక్తి క్యాంటీన్ నిర్వాహకులకు అనుమతితో కూడిన పత్రాన్ని మండల ప్రత్యేక అధికారి రాజేందర్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ లకు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్ మంగళవారం అందజేశారు. జిల్లా పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ రాజమౌళి, ఎంపీవో, పీఆర్ఏఈ రాజశేఖర్, ఏపీఓ రవి, ఏపీఎం తులసిమాత, ఐకేపీ సీసీలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్