విష గుళికలు మింగి వలస కూలి మృతి

60చూసినవారు
విష గుళికలు మింగి వలస కూలి మృతి
ధర్మారం మండలం బంజేరుపల్లి గ్రామంలో శనివారం రాత్రి 7 గంటల సమయంలో కల్లోల వెంకయ్య (40) అనే వలస కూలి మద్యం మత్తులో ఏదో విష గుళికలు మింగాడు. వెంటనే అతడిని వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ మేరకు అతని భార్య వెంగమ్మ ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ధర్మారం ఎస్ఐ టి. సత్యనారాయణ తెలిపారు. మృతుడి స్వగ్రామం నెల్లూరు జిల్లా జలదంకి గ్రామం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్