నేడు కరెంట్ సరఫరాకు అంతరాయం

579చూసినవారు
నేడు కరెంట్ సరఫరాకు అంతరాయం
జగిత్యాల జిల్లా ఎండపల్లి 132కేవీ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా ధర్మారం మండలంలోని మల్లాపూర్, ధర్మారం సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ మహ్మద్ ఖాసీం ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని కోరారు.

సంబంధిత పోస్ట్