జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి రథోత్సవాన్ని మంగళవారం నిర్వహించనున్నారు. గత అష్టా దశ సంవత్సరాలుగా ఈ రథోత్సవ క్రతువులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కంచు కోట కొండాపూరులో ఆపార్టీ వీరాభిమానులు పార్టిని అనేక సంవత్సరాలుగా చిటికెన వ్రేలు మీద నడిపిస్తున్నారు. గ్రామానికి చెందిన వైద్యుడు గురువా రెడ్డి సామాజిక సేవకుడుగా పేరుగాంచారు.