బొల్లి స్వామి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

1924చూసినవారు
గడ్డం వంశీకి పెద్దపెల్లి ఎంపీ టికెట్ కేటాయించడానికి వ్యతిరేకించిన బొల్లి స్వామి వ్యాఖ్యలను తీయడం గా ఖండిస్తున్నట్లు ధర్మారం మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో వారి మీడియాతో మాట్లాడుతూ. తక్షణమే బొల్లి స్వామి చేసిన వాక్యాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అధిష్టానం నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్