బీడీ కార్మికులతో బిజెపి నియోజకవర్గ ఇంచార్జి సమావేశం

564చూసినవారు
బీడీ కార్మికులతో బిజెపి నియోజకవర్గ ఇంచార్జి సమావేశం
జగిత్యాల పట్టణంలోని పెర్కపల్లిలో గురువారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ డా. బోగ శ్రావణి బీడీ కార్మిక మహిళలతో కలిసి నరేంద్ర మోడీ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షులు రామ్ రెడ్డి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబార్ కళావతి, అర్బన్ మండల ఇన్చార్జ్ జున్ను రాజేందర్, బూత్ అధ్యక్షులు రాజిరెడ్డి, మోహన్, నరేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్