జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి, హనుమాజీపేటలో బుధవారం రేణుక ఎల్లమ్మ పట్నాలు బోనాల పండగ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ హాజరై ఎల్లమ్మ దేవినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట మాజీ సర్పంచ్ లు రజిత శేకర్, బొడ్డు దామోదర్, మాజీ ఉప సర్పంచ్ లు నారవెని నర్సయ్య, కత్తి నర్సయ్య, సంఘం అధ్యక్షులు రవి గౌడ్, అంజా గౌడ్, శ్రీను గౌడ్, వినోద్ గౌడ్, శేకర్ పాల్గొన్నారు.