బిజెపికి మద్దతుగా ఎమ్మార్పీఎస్ ప్రచారం

595చూసినవారు
బిజెపికి మద్దతుగా ఎమ్మార్పీఎస్ ప్రచారం
జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిజాంబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిపించాలని కోరుతూ నరేంద్ర మోడీ చేస్తున్న పథకాలను వివరిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుమల గంగారం, సురుగు శ్రీను, బెజ్జంకి సతీష్, మీసాల సాయిలు, బోనగిరి కిషన్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్