పేదలకు నిత్యావసర సరుకులు అందజేత

350చూసినవారు
పేదలకు నిత్యావసర సరుకులు అందజేత
జగిత్యాల పట్టణంలోని స్వాగత్ ఫంక్షన్ హాల్ లో జిల్లా దూదేకుల సంఘం ఆధ్వర్యంలో..నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా నివారణ చర్యల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ ప్రభుత్వం యొక్క సూచనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ కార్పొరేషన్ జిల్లా సూపరిండెంట్ అధికారి మహమూద్ అలీ, అధ్యక్షులు అజీమ్, ప్రధాన కార్యదర్శి రాజమహమ్మద్, లీగల్ అడ్వైజర్ రజాక్, సంయుక్త కార్యదర్శి ఎండి ఖయ్యుం, పట్టణ అధ్యక్షులు మహమ్మద్, ఉపాధ్యక్షులు రియాజ్, సలీం, ఐరిష్, అలీ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్