రూ.కోటి కాజేసిన రికార్డు అసిస్టెంట్

3276చూసినవారు
రూ.కోటి కాజేసిన రికార్డు అసిస్టెంట్
జగిత్యాల జిల్లా ఆస్పత్రిలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగులు, వైద్యుల ఖాతాలో వేయాల్సిన డీఏ, ఏరియర్స్ డబ్బులు మాయమైయ్యాయి. దాదాపు కోటి రూపాయలు పైగా నిధులను రికార్డు అసిస్టెంట్ స్వాహా చేశారు. చెక్కులను ఫోర్జరీ చేసి వ్యక్తిగత ఖాతాలోకి నిందితుడు బదిలీ చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు రూ.50 లక్షలను అధికారులు రికవరీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్