భూములు కోల్పోయిన వారికి అండగా ఉంటాం

1536చూసినవారు
భూములు కోల్పోయిన వారికి అండగా ఉంటాం
జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో నేషనల్ హైవే రోడ్డు విస్తరణలో కోల్పోతున్న భూములను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతర్గం నుండి జాతీయ రహదారి 563 నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు సర్వే చేయడం జరిగిందని. దీని వలన గ్రామంలో 45 పైగా ఇండ్లు, 100 మంది పైన రైతులు భూమి కోల్పోయే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్