తెలంగాణ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు సోమవారం హోంశాఖ సహాయ మంత్రిగా అవకాశం దక్కింది. కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన ఆయనకు తొలిసారి కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కింది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి, పార్టీ బలోపేతం కోసం బండి కృషి చేశారు.