రేవంత్ కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని, ఓటమి వస్తే సీఎం పదవి పీకేస్తారని భయం ఉందని, హామీలను అమలు చేయలేక దేవుళ్లపై ఒట్లు వేస్తున్నారు. రిజర్వేషన్ల పై మాట్లాడుతన్నారని కరీంనగర్లో మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాలుగున్నర నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు.