రైతులతో మాట్లాడిన కేసీఆర్

12475చూసినవారు
మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ లో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. మొగ్దుంపూర్ రైతులతో కేసీఆర్ మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యపై పోరాటం చేయాలని కేసీఆర్ ఈ సందర్భంగా పిలుపినిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్