రైస్ మిల్లర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలి

53చూసినవారు
రైస్ మిల్లర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలి
కలెక్టర్ రైస్ మిల్లర్లు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం తిమ్మాపూర్ మండలం అల్గునూరు గ్రామంలోని భాస్కర రైస్ మిల్లును కలెక్టర్ తనిఖీ చేశారు. రైస్ మిల్లింగ్ చేసే విధానం, గన్నీ బ్యాగులను పరిశీలించారు. కార్యక్రమంలో తహశీల్దార్ కనకయ్య, ఏసీఎస్ఓ సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్