జిల్లాలో అధిక శాతం ఓటింగ్ మహిళలదే

53చూసినవారు
జిల్లాలో అధిక శాతం ఓటింగ్ మహిళలదే
2019 ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ సంఖ్యలో ఓటేశారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి సెగ్మెంట్లలో కలిపి మొత్తం 4, 59, 971 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 2, 06, 920 మంది కాగా, మహిళలు 2, 53, 050 మంది, ఇతరులు ఒకరు. అంటే పురుషుల కన్నా 46, 130 మంది మహిళలు అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో మహిళల ఓటింగ్ 55. 01%, పురుషుల ఓటింగ్ 44. 99%గా నమోదైంది.

సంబంధిత పోస్ట్