విద్యుత్ కంచె తగిలి వ్యక్తి మృతి

75చూసినవారు
విద్యుత్ కంచె తగిలి వ్యక్తి మృతి
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కూస్తాపూర్ లో విషాదం జరిగింది. గొండ సాయన్న అనే రైతు తన పొలంలోకి కోతులు రాకుండా అమర్చిన విద్యుత్ కంచె తగిలి గురువారం ఇదే గ్రామానికి చెందిన జెల్ల పెద్ద ముత్తన్న (60) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య జెల్ల పెద్ద రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెట్‌పల్లి సీఐ నిరంజన్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్