దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు

84చూసినవారు
దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు
మంథని పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో ఖానాపూర్ మాజీ సర్పంచ్ దొరగొర్ల శ్రీనివాస్ యాదవ్, మంథని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, టౌన్ ప్రెసిడెంట్ పెంటరి రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్