బయ్యారంలో 30 రోజుల ప్రణాళికలో శానిటేషన్

328చూసినవారు
జయశంకర్ జిల్లా కాటారం మండలం బయ్యారం గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో శానిటేషన్ లో భాగంగా గుంతలు పడిన రోడ్లను శుభ్రం చేస్తూ.. రోడ్లపై ఉన్న గుంతలను మొరం పోసి చదును చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంధ్య సురేందర్, ఉప సర్పంచ్ గొడిశాల సునీత శ్రీనివాస్, స్పెషల్ ఆఫీసర్ అర్చన, పంచాయతీ కార్యదర్శి రజిత, ఫీల్డ్ అసిస్టెంట్ సాంబయ్య, కారోబార్ కొండయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్