పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ: డీపీఓ

74చూసినవారు
పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ: డీపీఓ
పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం తగదని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత అన్నారు. ముత్తారం మండల కేంద్రంతోపాటు పారుపల్లి, ఓడేడు గ్రామ పంచాయతీలను మంగళవారం సందర్శించి, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని, అవసరమైన గ్రామాల్లో ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలని అధికారులకు సూచించారు. డీపీఓ వెంట ఎంపిఓ వేణు మాధవ్, కార్యదర్శి స్వప్నలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్