ఓటు ప్రాముఖ్యతపై స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలి

78చూసినవారు
ఓటు ప్రాముఖ్యతపై స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలి
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటు ప్రాముఖ్యత వివరిస్తూ స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో పార్లమెంట్ ఎన్నికలలో పోలింగ్ శాతం పెరిగేలా స్వీప్ కార్యక్రమాలు నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్