మహిళా సాధికారతే లక్ష్యం

537చూసినవారు
మహిళా సాధికారతే లక్ష్యం
మంథని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల సమైక్య సమావేశం నిర్వహించారు. మహిళా సాధికారిక కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ సుచరిత మాట్లాడుతూ మహిళలు లింగ వివక్షత లేకుండా మహిళా సాధికారిత కేంద్ర దిశగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం ఎస్. పద్మ, సీసీ ఇందిరా, రాంబాయి నిర్మల, జహంగీర్, ప్రెసిడెంట్ శ్రీమతి, కార్యదర్శి మంజుల, గ్రూపు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్