రైతుల కోసం 36 గంటల దీక్ష: మాజీ మంత్రి కొప్పుల

1857చూసినవారు
రైతుల కోసం 36 గంటల దీక్ష: మాజీ మంత్రి కొప్పుల
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈనెల 30న 36 గంటల రైతు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్