చలివేంద్రం ప్రారంభం

57చూసినవారు
చలివేంద్రం ప్రారంభం
సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఆదివారం తాళ్లపల్లి మనోజ్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మీస సత్యనారాయణ, కర్రే కుమార్, కోట కుమార్ రెడ్డి, వాసు, రామచంద్ర రెడ్డి, కొత్తిరెడ్డి రాంరెడ్డి, అంజయ్య, అజయ్, తుమ్మ రాజేశం, ఉప్పు సది, శశి, క్యాదాసి ప్రణయ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్