భవన నిర్మాణ కార్మిక సమైక్య కమిటీ ఎన్నిక

53చూసినవారు
భవన నిర్మాణ కార్మిక సమైక్య కమిటీ ఎన్నిక
కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో సోమవారం భవన నిర్మాణ కార్మికుల సమైక్య సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు అనుముల మధుకర్ హాజరై గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఎండి షుకూర్, ఉపాధ్యక్షులుగా కాసర్ల రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా చలిగంటి రాజేశం, సహాయ కార్యదర్శిగా రాచర్ల బిక్షపతి, కోశాధికారిగా చిలువేరు సదయ్యలను ఎన్నుకున్నారు. ఈకార్యక్రమంలో మండల జనరల్ సెక్రెటరీ ఎండి మజీద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్