నేత్ర దాత సంస్మరణ సభ

59చూసినవారు
నేత్ర దాత సంస్మరణ సభ
ఓదెల మండల కేంద్రానికి చెందిన నేత్రదాత బైరి శ్రీనివాస్ సంస్మరణ సభను బుధవారం సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ లు నేత్రదాత కుమారులు వినోద్, సాయినాథ్, భార్య రజితలకు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేరుగు సారంగం, క్యాతం వెంకటేశ్వర్లు, పృథ్విరాజ్, డాక్టర్ కోండ్ర వేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్