మిత్రుడికి చేయూత

83చూసినవారు
మిత్రుడికి చేయూత
కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన ఎండి యాకుబ్ అనారోగ్యంతో బాధపడుతుండగా తోటి స్నేహితులు చేయూతనందించారు. గత పది రోజుల నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిత్రుడిని 2002-03 బ్యాచ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు కలిసి గురువారం తమ మిత్రుడిని పరామర్శించి, రూ. 20వేలను అందించారు. ఈకార్యక్రమంలో చిలుముల శ్రీనివాస్, ఆషాడపు సురేష్, జాలిగం రాజ్ కుమార్, స్వామి, శ్రీకాంత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్