రాముడి పూజిత అక్షింతల శోభాయాత్ర

546చూసినవారు
పెద్దపల్లి నియోజకవర్గం కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లిలో ఆదివారం అయోధ్య రామాలయం నుండి వచ్చిన పూజిత అక్షింతలను రాముని చిత్రపటంతో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం పవిత్ర అక్షింతలు ప్రతి ఇంటికి వితరణ చేశారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ధూపదీప నైవేధ్య రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ శర్మ, సర్పంచ్ గోనే శ్యామ్, ఎంపీటీసీ బొలమల్ల కౌసల్య శంకర్, ఆర్ఎస్ఎస్ ప్రచార విభాగ్ కన్వీనర్ దుర్గం రాజేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్