మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

56చూసినవారు
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు కల్లెపల్లి అశోక్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ కు బుధవారం వినతిపత్రం అందజేశారు.
నూతన పిఆర్ సిలో కనీస వేతనం రూ. 26వేలు నిర్ణయించాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్దతిలో పని చేస్తున్న సిబ్బందిని పర్మినెంట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు బొంకురి సాగర్, కార్యదర్శి స్వామి, శంకర్, అవినాష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్