ఓదెల మండలం కొలనూరు రైల్వే గేటు సమీపంలో శనివారం సాయంత్రం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు కొవ్వత్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు జనగామ రవి, జంగం కొమరయ్య, మోహన్ రెడ్డి, బండారి చంద్రయ్య, అమల శంకర్, కిరణ్, కొమురయ్య, ఆసరి వెంకటేశం, బండారి సదయ్య, తుంగాని అశోక్ పాల్గొన్నారు.