ఖనిలో కొవ్వోత్తుల ర్యాలీ...!

79చూసినవారు
ఖనిలో కొవ్వోత్తుల ర్యాలీ...!
సుల్తానాబాద్ లో హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి ఆత్మశాంతికై మహిళా కాంగ్రెస్ మనాలి ఠాకూర్ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మనాలి ఠాకూర్ మాట్లాడుతూ, చిన్నారిపై బీహార్ కు చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి కిరాతంగా హత్య చేయడం సభ్య సమాజం క్షమించదని, నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. వివిధ విభాగాల అధ్యక్షులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్