దళితులకు కాంగ్రెస్ ద్రోహం చేస్తుంది: నీరటి శ్రీనివాస్

65చూసినవారు
దళితులకు కాంగ్రెస్ ద్రోహం చేస్తుంది: నీరటి శ్రీనివాస్
దళితులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేసి మోసం చేసిందని భారస అధికార ప్రతినిధి నీరటి శ్రీనివాస్ ఆరోపించారు. ఆదివారం గోదావరిఖనిలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి 5నెలలు గడుస్తున్నా, దళిత బంధుపై విధివిధానాలు ప్రకటించకపోవడం దళితులను మోసం చేయడమేనని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత సంఘాల నాయకులు రేవంత్ రెడ్డి ని, నాయకులను నిలదీయాలని నీరటి కోరారు.

సంబంధిత పోస్ట్