గోదావరిఖనిలో కాంగ్రెస్ భారీ బైక్ ర్యాలీ.!

81చూసినవారు
గోదావరిఖని సింగరేణి కార్మిక వాడలు, వ్యాపార కేంద్రంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో ఆదివారం పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ కు మద్దతుగా కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన చౌరస్తా నుండి లక్ష్మీ నగర్ కళ్యాణ్ నగర్ హనుమాన్ నగర్ తిలక్ నగర్ రమేష్ నగర్ తదితర ఏరియాల్లో ర్యాలీ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్