ధాన్యం కొనుగోలుకు పటిష్ట చర్యలు చేపట్టాలి: కలెక్టర్

85చూసినవారు
ధాన్యం కొనుగోలుకు పటిష్ట చర్యలు చేపట్టాలి: కలెక్టర్
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సంబంధించిన ధాన్యం కొనుగోలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024-25కు సంబంధించి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు పై అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ తో కలసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిసీఓ శ్రీమాల, డిఆర్డిఓ రవీందర్, డిఎం శ్రీకాంత్, డిఎంఓ ప్రవీణ్ రెడ్డిలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్